TG Education : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రీ వెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డ్ అనుమతి!?
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఇయర్ లో 99 మార్కులొచ్చి సెకండ్ ఇయర్ లో 70 దాటకపోవడంతో మూల్యాంకనంలో తేడా జరిగిదంటూ ఇంటర్ బోర్డును ఆశ్రయిస్తున్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.