Warangal: కాకతీయలో పీహెచ్డీ అడ్మిషన్ల వివాదం.. విద్యార్థి సంఘాల నేతలకు గాయాలు
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసకు దారితీసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల కింద పీహెచ్డీ కేటగిరి-2 అడ్మిషన్లు చేపట్టింది విశ్వవిద్యాలయం. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అర్హులైన వారికి మాత్రమే అడ్మిషన్లు దక్కేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
/rtv/media/media_files/2025/07/21/steady-state-cardio-vs-hiit-2025-07-21-09-42-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/PhD-admissions-controversy-in-Kakatiya-Injuries-student-union-leaders-jpg.webp)