సచిన్ నుండి ధోనీ వరకు 5 మరపురాని భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు!
టీమిండియా,పాకిస్థాన్ మధ్య జరిగిన ఓ 5 మరుపురాను మ్యాచ్ లు ఇప్పటికీ భారత అభిమానులు మరిచిపోలేరు.షార్జా వన్డే క్రికెట్ మ్యాచ్ 1986,ఢాకా ODI 1998,కరాచీ ODI, 2004,విశాఖపట్నం ODI 2005,డర్బన్ T20, 2007 లో జరిగిన మ్యాచ్ లు ఇప్పటికీ గుర్తు వస్తాయి.