India-Pakistan: రేపే భారత్-పాక్ చర్చలు.. కాల్పుల విరమణ కొనసాగుతుందా ?
సోమవారం భారత్-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు గురించి చర్చలు జరపనున్నారు.