జమ్మూలో రెచ్చిపోయిన పాక్ ఆర్మీ.. | India Pak War Latest Updates | Jammu Kashmir Latest News | RTV
టర్కీలో 2023లో భారీ భూకంపం సంభవిస్తే ఇండియా సాయం చేసింది. కానీ ఇప్పుడు ఇండియా, పాక్ మధ్య గొడవలు వస్తుంటే టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. సాయం చేసిన కృతజ్క్షత మరిచి టర్కీ పాక్ మద్దతు ఇస్తోంది. యుద్ధ సామగ్రిని, ఆరు C-130 విమానాలు అందించింది.
పాక్, భారత్ ఉద్రిక్త పరిస్థితిలో రంగంలోకి రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్లు దిగబోతున్నాయి. 26 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ ఇటీవల రూ.63,000 కోట్లకు డీల్ చేసుకుంది. వాటిని అనుకున్న టైం కంటే ముందే ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్ను కోరారు.