ఇప్పటివరకూ చూడని విధంగా మోదీ ఉగ్రరూపం.. పాక్ను ఏం చేయబోతున్నాడంటే..?
ప్రధాని మోదీ ఉగ్రరూపం దాల్చారు. జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేశాకే పాకిస్తాన్తో చర్చలకు సిద్ధమని మోదీ అన్నారు. ఇదివరకెన్నడూలేని విధంగా పాక్పై కోపంతో ప్రధాని మీడియా ముందుకు వచ్చారు.