IND vs SL : ట్రై సిరీస్ ఫైనల్ .. శ్రీలంక ఫట్.. ఇండియా సూపర్ విక్టరీ!
ట్రై సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 342 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లంక జట్టు 245 పరుగులకు మాత్రమే ఆలౌట్ అయింది.