APCM Chandrababu Naidu : నా గుండె బరువెక్కింది..ఏపీ సీఎం చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్
దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆయన ఎక్స్ వేదికగా నాయక్కు అంతిమ వీడ్కొలు పలుకుతున్నానన్నారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కిందన్నారు.