Himachal Pradesh: భారీ వరదలతో అల్లాడుతున్న హిమాచల్ ప్రదేశ్.. 20 మందికి పైగా?
హిమాచల్ ప్రదేశ్లో ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని మునిగిపోయాయి. ఈ వరదల వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.