Nipah Virus in Kerala: కోవిడ్ కన్నా నిపా వైరస్ డేంజరెస్-ఐసీఎంఆర్
కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికి ఈ వ్యాధి ఆరుగురికి సోకగా అందులో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.
కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికి ఈ వ్యాధి ఆరుగురికి సోకగా అందులో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు నడుస్తోంది వర్షాకాలం. ఈ సీజన్ లో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, వంటి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేకప్రాంతాల్లో విరుచుకుపడుతోంది. డెంగ్యూ కూడా వైరల్ ఫీవర్ లాంటిదే కానీ ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం మానేస్తుంటారు. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రమాదమని భావిస్తారు. అయితే వైరల్ ఫీవర్లు వచ్చినా లేదా సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు స్నానం చేయాలా వద్దా నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
ఆరోగ్యం నీటి మీద బుడగ లాంటిది... ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. నిన్న మనందరి కళ్ల ముందు బాగా నడిచిన వ్యక్తి ఈరోజు మంచాన పడి ఉండొచ్చు! దీని అర్థం ఒక వ్యక్తి ఎప్పుడైనా అనారోగ్యానికి గురవుతాడు! కొన్నిసార్లు మనం తినే ఆహారం లేదా మనం అనుసరించే జీవనశైలి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
నేటి కాలంలో చిన్న వయస్సుల్లోనే చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. గుండెపోటుకు వయస్సుతో సంబంధం లేదు. ఒక్కప్పుడు 60ఏళ్ల వాళ్లకే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు పుట్టిన బిడ్డుకు కూడా వస్తోంది. కారణం మన జీవనవిధానమే. గుండెపోటు అనేది గుండెకు సంబంధించినది కాదు. శరీరంలోని ఇతర అవయవాల్లోని సమస్యలు కూడా గుండెపోటుకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేరుశెనగలు ఆరోగ్యకరమైన ఆహారం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిని ఎలా తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామో తెలుసుకోవాలి. వేరుశనగల్లో పీచుపదార్థాలు, పిండిపదార్థాలు, ఇవి శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ మధ్య కాలంలో పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్.. వేగంగా పెరిగుతోంది. ఎంతోమంది దీని బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రోస్టేట్ క్యాన్సర్కు దాల్చిన చెక్క మీకు ఎలా ఉపయోగపడుతుంది? ICMR అధ్యయనంలో వెల్లడైన వాస్తవాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మీరు ఒక గ్లాసు నానబెట్టిన అవిసె గింజల నీటితో మీ రోజును ప్రారంభిస్తే, అది మీ మధుమేహాన్ని నియంత్రించగలదని మీకు తెలుసా? ఉదయం టీ లేదా కాఫీకి బదులుగా, మీరు ప్రతిరోజూ నానబెట్టిన లిన్సీడ్ తినడం ప్రారంభిస్తే, అది మీ బరువు నుండి కొలెస్ట్రాల్కు తగ్గుతుంది.
మధుమేహం అలుపెరగని కణుపులా అంటుకుంటుంది. ఒకసారి సోకిందంటే వదిలేసే వ్యాధి కాదు. నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ పలకరిస్తోంది. దేశంలో రోజు రోజుకు మధుమేహవ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే సోకినవారు దీనిని కంట్రోలో ఉంచుకోవడం చాలా ముఖ్యం లేదంటే. ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.
మనం ఏ పనిచేయాలన్నా మన మూడ్ బాగుండాలి. మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే ఆ పని చేస్తాం. కొంతమంది చిన్న చిన్న విషయాలకే సహనాన్ని కోల్పోతుంటారు. మానసిక స్థితికి, మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మనిషికి కోపం, ఆనందం, దు:ఖం ఇవన్నీ సహజం. కానీ చిన్న చిన్న విషయాలకే కోపంతో రగిలిపోయినా..చిరాకు పడినా.. అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఉన్నట్లయితే..ఈ వ్యాధులకు కూడా కారణం అవుతంది.