HCU land dispute: ‘కంచ’ చేను మేస్తే.. ఆ 400 ఎకరాల భూమి ఎవరిదంటే..?
HCU భూవివాదంతో 400 ఎకరాలు ఎవరిది? 1974లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి ఆ భూవివాదం కొనసాగుతోంది. 2004లో చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి కేటాయించిన ఆ 400 ఎకరాల భూమిపైనే ఇప్పుడు కూడా వివాదం. ఆ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.