Hajj Yatra: తీర్థ యాత్రలు.. విషాదాలు.. పూర్తి లెక్కలు ఇవే
గత 25ఏళ్లలో సామూహిక మతపరమైన సమావేశాలలో 9,000 కంటే ఎక్కువ మంది మరణించారు. వీరిలో 5,000 కంటే ఎక్కువ మంది సౌదీ అరేబియాలో హజ్ సమయంలోనే చనిపోయారు.
గత 25ఏళ్లలో సామూహిక మతపరమైన సమావేశాలలో 9,000 కంటే ఎక్కువ మంది మరణించారు. వీరిలో 5,000 కంటే ఎక్కువ మంది సౌదీ అరేబియాలో హజ్ సమయంలోనే చనిపోయారు.
హజ్ యాత్రకు వెళ్లిన యాత్రీకులు మక్కాలో వేడికి మాడిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. చనిపోయిన వారిలో ఈజిప్ట్, ఇండియా, జోర్డాన్ దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!