HAJJ: మక్కాలో చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు
హజ్ యాత్రకు వెళ్ళినవారిలో చాలామంది మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1000 మంది చనిపోయారు. ఇందులో 98మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. మనదేశం నుంచి ఇప్పటివరకు 1.75 లక్షల మంది వెళ్ళినట్లు తెలిపింది.