GST Rates: ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. తగ్గనున్న నిత్యావసర వస్తువుల ధరలు
ఈరోజు ఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటూ జరిగే ఈ సమావేశాల తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు బారీగా తగ్గుతాయని చెబుతున్నారు. బిస్కెట్ల నుంచి హైబ్రీడ్ కార్లు, మోటార్ సైకిళ్ళ వరకు ధరలు తగ్గనున్నాయి.