MandaKrishna Madiga : అప్పటివరకు పరీక్షల ఫలితాలు ఆపాల్సిందే..మందకృష్ణ సీరియస్
తెలంగాణలో గతంలో టీజీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు గ్రూప్ 1 పరీక్షల ప్రొవిజనల్ మార్కుల లిస్టును విడుదల చేసింది. అయితే దీనిపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీరియస్ అయ్యారు.