బిజినెస్ JioTag Go: ఈ జియో ట్రాకర్ తో.. మీ సామాన్లు సేఫ్..! జియో తాజాగా "జియో ట్యాగ్ గో" GPS ట్రాకర్ను లాంచ్ చేసింది, ఇది వస్తువులను ట్రాక్ చేయడానికి గూగుల్ ఫైండ్ మై డివైస్ సపోర్ట్తో పనిచేస్తుంది. సంవత్సరం బ్యాటరీ లైఫ్, ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేసే సామర్థ్యం, Lost Mode వంటి ఫీచర్లతో ఇది అందుబాటులో ఉంది. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Toll System : వచ్చే ఏడాది నుంచి టోల్ ప్లాజాలుండవు..కేంద్రం కొత్త ప్లాన్ వచ్చే ఏడాది మార్చికల్లా టోల్ ప్లాజాల స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. GPS పరికరాలు, ANPR కెమెరాలను ఉపయోగించి వాహనాలు ప్రయాణ దూరాన్ని లెక్కించి ఆటోమేటిక్గా టోల్ మొత్తాన్ని కలెక్ట్ చేస్తుందని కేంద్రం చెబుతోంది. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Google Map: నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్..ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు! గూగుల్ మ్యాప్ (Google Map) ను నమ్ముకుని గమ్య స్థానం చేరాలనుకున్న ఆ వైద్యులు(Doctors) అన్యాయమైపోయారు. గూగుల్ చేసిన తప్పిదం వల్ల వారు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. కేరళ (Kerala) లో ఇద్దరు డాక్టర్లు గూగుల్ మ్యాప్(Google Map), జీపీఎస్ (GPS) ని నమ్ముకొని కారుతో పాటుగా నదిలో మునిగిపోయారు. By Bhavana 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు జీపీఎస్ విధానంపై క్లారిటీ ఇచ్చిన బుగ్గన ఏపీలో జీపీఎస్ విధానాన్ని తీసుకురావడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే 2050 నాటికి 49 వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు. స్థూల ఉత్పత్తిలో పెన్షన్ వ్యయం 107 శాతానికి వెళ్తుందని మత్రి అంచనా వేశారు. ఇది ఒక దశకు వచ్చే సరికి ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థంభించి పోయే పరిస్థితి వస్తుందని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn