Surrogacy Law: సరోగసీ నిబంధనల్లో మార్పులు..దాతల నుంచి కూడా వీర్యం, అండాలు
సరోగసీ నింబధనల్లో మార్పులు చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం ఇక మీదట దాతల నుంచి కూడా వీర్యం, అండాలను తీసుకోవచ్చని చెప్పింది.
సరోగసీ నింబధనల్లో మార్పులు చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం ఇక మీదట దాతల నుంచి కూడా వీర్యం, అండాలను తీసుకోవచ్చని చెప్పింది.
తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దాంతో పాటూ ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. రైతులకు ఇచ్చినరూ. 2లక్షల రుణమాఫిపై కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలోనే రైతు రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.
తెలంగాణ రైతుల మీద వరాల జల్లులు కురిపించడానికి రెడీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం.వచ్చే వానాకాలం సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు...పంటల బీమా పథకం మీదనా కసరత్తులు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల కోసం ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పేషల్ సీఎస్కె రామకృష్ణారావు నిన్న సర్క్యులర్ జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖాధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్కూళ్ళల్లో ఇస్తున్న యూనిఫార్మ్స్తో పాటూ షూస్, బ్యాగ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దీని బడ్జెట్ ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు.
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ఆందోళన మీద వైసీపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంత చెబుతున్నా దర్నాను విరమించకపోవడం మీద గుస్సా అవుతోంది. విధుల్లో చేరని అంగన్వాడీలను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ప్రజలకిచ్చే పథకాల్లో ఇంకా మార్పులు చోటు చేసుకోవడం లేదు. ఈనెల కూడా పాత పద్ధతిలోనే ప్రభుత్వ పథకాలను ఇవ్వనున్నారు. అభయహస్తం ఆరు పథకాలు ఇంకా ప్రాసెస్లో ఉండడం వలన ఈ నెలలో కూడా పాత పద్ధతిలో పింఛన్లు తదితర పథకాలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది.
ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీలో భారీగా సస్పెన్షన్స్ చోటు చేసుకున్నాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించి ఇద్దరు బోర్డు స్థాయి అధికారులు, ఎన్ఎండిసి డైరెక్టర్ లతో పాటు 26 మంది కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది