ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. పాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లిన సిబ్బంది ఏం చేసిందో తెలుసా?
పసిపాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లి డెడ్ బాడీని తీసుకొచ్చిన దారుణమైన ఘటన విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. అయితే చనిపోయిన పాప కాలుకు కట్టిన ట్యాగ్ పై అబ్బాయి అని రాసి ఉండటంతో అసలు విషయం బటయపడింది. తన పసిగుడ్డును అప్పగించాలంటూ తల్లి బోరున ఏడ్చింది.