పట్టాలు తప్పిన గూడ్స్ రైలు | Peddapalli Goods Train Incident | RTV
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు | Goods Train accident took place in Peddapalli as it misses its track on its way from Nizamabad to Palasa | RTV
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు | Goods Train accident took place in Peddapalli as it misses its track on its way from Nizamabad to Palasa | RTV
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్..! | Peddapalli Goods Train meets with accident while on its way from Nizamabad to Palasa and its Drone Visuals | RTV
రామగుండం - పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తాపడ్డాయి. చెన్నై - డిల్లీ ప్రధాన రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న ఇద్దరు అమ్మాయిలను కామాంధులు వెంబడించడంతో వారు గూడ్స్ ట్రైన్ ఎక్కి 140 కి.మీ.లు ప్రయాణించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆ బాలికలను ట్రెయిన్ గార్డు రవినీత్ ఆర్య కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.