GBS: ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు.. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సంచలన ప్రకటన!
ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఈ వ్యాధికి సంబంధించి చికిత్స అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గత సంవత్సరం కూడా రాష్ట్రంలో 301 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయన్నారు.
/rtv/media/media_files/2025/02/17/uqOXaIGLuUKkJiL9xXOJ.jpg)
/rtv/media/media_files/2025/02/16/Sr097EXJEYsXPJp5tXR3.jpg)