India-Pakistan: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ప్రస్తుతం ప్రధాని షెహబాజ్ షరీఫ్కు సూచించినట్లు తెలుస్తోంది.