Tiger: పులి మనిషి రక్తానికి మరిగిందా.. లక్ష్మిపై దాడిలో భయంకర నిజాలు!
లక్ష్మిపై పులిదాడి ఘటనలో భయంకర నిజాలు బయటపడ్డాయి. కొత్త ఆవాసం, ఆడపులులతో శృంగారం, ఆహారం దొరకనపుడు వాటి మానసికస్థితి దెబ్బతింటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ఎదురుపడిన పశువులు, మనుషులను చంపుతాయని చెప్పారు.
షేర్ చేయండి
అటవీశాఖలో విలువైన కార్లు మాయం.. నివేదిక కోరిన పవన్!
ఏపీ అటవీశాఖ అధికారులకు పవన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన కార్లు మాయం కావడంపై ఆరాతీస్తున్నారు. అవి ఏమైపోయాయో వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ ను ఆదేశించడం సంచలనం రేపుతోంది.
షేర్ చేయండి
AP : కొండచిలువపై దూసుకెళ్లిన వాహనం.. చివరికి ఏం అయిందంటే?
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో గాయపడిన కొండచిలువ మృతి చెందింది. కొండచిలువపై వాహనం దూసుకువెళ్లగా సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది దానిని ప్రత్తిపాడు పశువుల ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఎంతో శ్రమించినప్పటికీ కొండచిలువ ప్రాణాలు దక్కలేదు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి