BREAKING: సముద్రంలోనే అగ్నిప్రమాదం.. రిస్క్లో 280 మంది ప్రాణాలు
ఇండోనేషియాలో సులవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు ప్రయాణికులు, సిబ్బందితో కలిపి ఇప్పటి వరకు 284 మందిని రక్షించారు.
/rtv/media/media_files/2025/11/21/fotojet-2025-11-21t082433362-2025-11-21-08-24-52.jpg)
/rtv/media/media_files/2025/07/20/indonesia-2025-07-20-20-26-37.jpg)
/rtv/media/media_files/2024/12/22/5ArmffELcF6rtetB4pVV.jpg)