Telangana:రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. రూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయగా.. ఈ పథకం అమలుతో సుమారు 30 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.