KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు
HCU భూవివాదంలో ప్రభుత్వ తొందరపాటుతో సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు పోయిందని బీఆర్ఎస్ అధినేత అన్నారు. శనివారం ఆయన ఎర్రవల్లి ఫామ్హౌస్లో ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా నాయకులతో సమావేశమైయ్యారు. విద్యార్థుల శాంతియుత పోరాటాన్ని కేసీఆర్ అభినందించారు.
షేర్ చేయండి
బీఆర్ఎస్ MLCకి కోడిపందాల కేసులో నోటీసులు
ఫామ్హౌస్లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరో సారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్లోని ఆయన ఇంటికి బుధవారం నోటీసులు అంటిచారు.
షేర్ చేయండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మొయినాబాద్ పోలీసులు గురువారం రోజున నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కాగా ఆయన ఫామ్ హౌస్లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహించడం కలకలం రేపింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/04/05/9hl6Sy9nrv2jNKRL0OYI.jpeg)
/rtv/media/media_files/2025/03/13/1P4GGW6G663GN8J23R62.jpg)
/rtv/media/media_files/2025/02/13/tAk6lnrBJumu50SXOPwC.jpg)