నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసిన గుజరాత్ ప్రభుత్వం
గుజరాత్ వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇందులో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.
/rtv/media/media_files/2025/01/16/j07BaNdarJNl5BkKIjJy.jpg)
/rtv/media/media_files/2025/07/09/bridge-collopse-2025-07-09-10-21-52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/prof-jobs-jpg.webp)