Encounter At Chhattisgarh: భారీ ఎన్కౌంటర్.. 18 మంది మావోయిస్టులు హతం!
ఛత్తీస్ గఢ్ కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పుల్లో సుమారు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.
షేర్ చేయండి
Maoists : భీకర కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారికి సంబంధించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి