Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో 66.95% ఓటింగ్ నమోదైంది: ఎన్నికల సంఘం
దేశంలో నాలుగు దశల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా భారత ఎన్నికల సంఘం నాలుగు దశల్లో 66.95 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించింది. మొదటి నాలుగు దశల్లో సుమారు 451 మిలియన్ల మంది ఓటు వేసినట్లు తెలిపింది.