JANAWADA: జన్వాడ పార్టీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!
జన్వాడ పార్టీ కేసు ఎఫ్ ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16 మంది మహిళలు, 22 మంది పురుషులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి యూరిన్ టెస్టులో కొకైన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
CM Revanth: తెలంగాణకు మరో సంచలన అధికారి.. రేవంత్ రెడ్డి వ్యూహం అదేనా?
పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మీ.. ఇలా సినీ ప్రముఖులను డ్రగ్స్ కేసులో స్టేషన్ కు పిలిపించి సంచలనం సృష్టించిన అకున్ సభర్వాల్ ఐపీఎస్ గుర్తున్నారా? కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆ అధికారిని రేవంత్ సర్కార్ మళ్లీ రాష్ట్రానికి పిలిపిస్తోంది. ఎందుకో ఈ ఆర్టికల్ లో చదవండి.
Actor Abhishek : డ్రగ్స్ కేసులో సినీనటుడు అభిషేక్ అరెస్ట్!
డ్రగ్స్ కేసులో సినీనటుడు అభిషేక్ అరెస్ట్ అయ్యాడు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్ లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్న అభిషేక్ ను యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గోవాలో అరెస్ట్ చేసింది. కోర్టు కేసులకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది.
Mastan Sai: తిక్కరేగితే అందరిని ఇరికిస్తా.. మస్తాన్ ఫోన్లో భయంకరమైన బూతులు!
మస్తాన్ సాయి అరెస్టుతో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. 'తిక్క రేగితే అందరిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా'నంటూ మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వాట్సప్ చాటింగ్ను పోలీసులు గుర్తించారు. రాజ్ తరుణ్, లావణ్యకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు మస్తాన్ అంగీకరించడంతో ఈ కేసు మరింత ఉత్కంఠగా మారింది.
Drugs Case: డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రకుల్ సోదరుడికి పాజిటివ్!
డ్రగ్స్ కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ టెస్టులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్తోపాటు మరో ఐదుగురికి పాజిటీవ్ వచ్చింది. దీంతో నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అమన్ ను A-14గా చేర్చారు.
Drugs Case: డ్రగ్స్ కేసులో నటి రకుల్ సోదరుడు అరెస్ట్.. భారీగా కొకైన్ స్వాధీనం!
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ప్రీత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతని దగ్గర రూ.2 కోట్లు విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నైజీరియన్లతోపాటు సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు.
Drugs case: హైదరాబాద్లో టాంజానియా యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష!
టాంజానియా దేశానికి చెందిన ఓ యువతి డ్రగ్స్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2021లో టాంజానియా నుంచి మూడు కిలోల హెరాయిన్ హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు రుజువు కావడంతో ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Telangana: మణికొండ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు
హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్లో మొత్తం 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డీజే నిర్వాహకుడు ఆయూబ్తో సహా మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తేలినట్లు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు.
/rtv/media/media_files/2024/10/30/PmWr0tdTridYRAWvsHKn.jpg)
/rtv/media/media_library/vi/Fakg3ErnJF4/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/27/ySrCQIFDkzrNqxVjWdxs.jpg)
/rtv/media/media_files/nyvGe2RPbPUQCkgStnnS.jpg)
/rtv/media/media_files/FZq0eUXPTADHdsN44qeG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-34-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-17-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-3-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-3.jpg)