Diwali 2024: దీపావళికి చూడాల్సిన అందమైన ప్రదేశాలు
ప్రతి దీపావళికి మనం ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా గడుపుతుంటాం. కుటుంబం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే చూడాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ప్రతి దీపావళికి మనం ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా గడుపుతుంటాం. కుటుంబం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే చూడాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
దీపావళి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 804 ప్రత్యేక రైళ్లను నడపనుంది. రిజర్వేషన్ చేసుకోని వారికి యూటీఎస్ మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఇటీవలే దసరా సందర్భంగా భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా వరుసగా నాలుగురోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 31 (గురువారం) దీపావళికి సెలవు. తమిళనాడు సీఎం శుక్రవారం సెలవు ప్రకటించారు. అలా శని, ఆదివారాలతో మొత్తం నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.
హిందువుల ప్రత్యేక పండుగలలో దీపావళి ఒకటి. మతపరమైన దృక్కోణంలో దీపావళి రోజున కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు పండుగ జరుపుకోకూడదు. ఆ కుటుంబంలో అప్పుడే బిడ్డ పుట్టినా లేదా అదే రోజు కొత్త వధువు వచ్చినా మళ్లీ పండుగ చేసుకోవచ్చని చెబుతారు.
తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పట్టాదారు పాస్పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్ 2024ను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురానుంది. ప్రతిగ్రామంలో ఒక భూ రక్షకుడిని నియమించనుంది.
కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఏ 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. కేంద్ర ఉద్యోగులకు అక్టోబర్కు పెరిగిన జీతం, దానితో పాటు వారికి 3 నెలల బకాయిలు కూడా లభిస్తాయి.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దీపావళికి విమాన ప్రయాణాల ఛార్జీలు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్సిగో పోర్టల్పై నెల రోజుల ముందుగా బుక్ చేసుకున్న టికెట్ల ఆధారంగా.. ఈ దీపావళికి టికెట్ ధరలు 20-25 శాతం తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు.
దసరా , దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని 1400 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్యే తెలిపింది. ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.