అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు!
ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో దెయ్యం భయం పట్టుకుంది. రెండు నెలల వ్యవధిలోనే గ్రామంలో 50 మంది మృతి చెందారు. మృతులంతా 30-50 ఏళ్ల మధ్య వయస్సు వారే అని గ్రామస్తులు చెబుతున్నారు. దెయ్యమే ప్రాణాలు తీస్తుందంటూ భయపడుతున్నారు.