అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు!
ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో దెయ్యం భయం పట్టుకుంది. రెండు నెలల వ్యవధిలోనే గ్రామంలో 50 మంది మృతి చెందారు. మృతులంతా 30-50 ఏళ్ల మధ్య వయస్సు వారే అని గ్రామస్తులు చెబుతున్నారు. దెయ్యమే ప్రాణాలు తీస్తుందంటూ భయపడుతున్నారు.
/rtv/media/media_files/2025/06/11/av0j2Hn5x6j2HdA0Dlh3.jpg)
/rtv/media/media_files/2024/11/17/y5hviaDldp9U9GyYvGjm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/adilabad.jpg)