ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన స్పీకర్.. మూడు రోజులు సస్పెండ్
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్త 21 మంది ఆప్ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. వీరు మూడు రోజుల పాటు ఎలాంటి సభా కార్యకాలాపాల్లో పాల్గొనలేరు. అయితే అమానతుల్లా ఖాన్ నేడు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో ఆయనను సస్పెండ్ చేయలేదు.
/rtv/media/media_files/2026/01/04/monkeys-2026-01-04-15-58-10.jpg)
/rtv/media/media_files/2025/02/25/pKQemvHNtocz30Btl2v0.jpg)
/rtv/media/media_files/2025/02/24/Jpu7axXMtdCfwjed5Vv5.jpg)