Delhi Assembly Elections: ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం..
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్రంగా విమర్శలు చేసుకున్నాయి. ఫిబ్రవరి 5న (బుధవారం) పోలింగ్ జరగనుంది.