ఢిల్లీ ఎలక్షన్ పై బీఆర్ఎస్ లీడర్స్ రియాక్షన్ | BRS Leaders Reaction On Delhi Election Result | RTV
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆప్ ను చీల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15కోట్లు చొప్పున ఆఫర్ చేస్తున్నారని, ఇప్పటికే ఏడుగురిని కలిసి డీల్ మాట్లాడినట్లు తెలిసిందన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.బుధవారం ఉదయం 7 గంటలు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.