Telangana: లాస్య నందిత మృతికి మూడు కారణాలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు రోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యమైనది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు రోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యమైనది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో.. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడ్ని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండల కేంద్రంలో కుమారస్వామి అనే వ్యక్తి.. ఆ తల్లి, కుమారుడ్ని ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు.
ముంబై 26/11 దాడుల సూత్రధారి...లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించాడని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. ఇతను హఫీజ్ సయీద్కు డిప్యూటీగా ఉండేవాడు. హఫీజ్ గుండెపోటుతో మరణించాడని తెలిపింది.
జపాన్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 62 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. భవనాల శిథిలాలు ఇంకా తొలగిస్తుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
సీనియర్ నటి తన మేనేజర్ కామరాజన్ మృతి పట్ల తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని ఆయన లేకుండా ఊహించుకోలేకపోతున్నాను అంటూ ఆమె తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటలకు ట్రాక్ మీద ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కుంజ సత్యవతి హఠాత్ మరణం. ఆదివారం అర్ధరాత్రి బిపి లెవెల్స్ పడిపోయి అస్వస్థకు గురైన సత్యవతిని భద్రాచలం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించారు.
కలరా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కలరాతో వందకుపైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. మరో 905మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతమైందనుకున్న కలరా మళ్లీ విధ్వంసం సృష్టిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ కూడా ఆశ్చర్యపోయింది.
ఒకే ఒక్క అల మొత్తం ఊరంతటినీ ముంచేసింది. ఆదమరిచి నిద్రపోతున్న ప్రజల ప్రాణాలను నీటితో ఊపిరాడనివ్వకుండా చేసింది. తేరుకునేలోపునే ఘోరం జరిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 వేల మంది తెల్లారేసరికి సముద్రంలో శవాలు అయి తేలారు.