Dalit Woman: ఆ పార్టీకి ఓటేయమని చెప్పినందుకు దళిత యువతి హత్య !
యూపీలోని కర్హాల్ అసెంబ్లీ స్థానానికి బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ దళిత యువతి హత్య కావడం కలకలం రేపింది. తమ కూతురు బీజేపీకి ఓటు వేయాలని పలువురు ఓటర్లకు చెప్పిందుకే ఆమెను ఎస్పీ నేత హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.