Karimnagar Cyber Crime Latest | ఇతన్ని చూసైనా మారండి బాబూ... వంద ఇచ్చి రూ.6లక్షలు కొట్టేశారు | RTV
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలకు గురైన బాధితులు రూ.297 కోట్లు పోగొట్టుకున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. చాలామంది పరువు పోతుందని ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని చెప్పారు.
సైబర్ నేరాలను నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. PROTECT (ప్రొటెక్ట్) అనే పేరుతో సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్లు మంగళవారం ప్రారంభించారు.
చాలా కాలం నుంచి సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. వాటిని ఆరికట్టేందుకు రాచకొండ పోలీసులు ఎన్నో విధాలుగా ప్రజలకు అవగాహన కలిగేంచేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..అదేంటో మీరు కూడా చదివేయండి!