Life Style: ఈ ఐదు సమస్యలు ఉన్నవారు పెరుగు ముట్టుకుంటే ప్రమాదం !
పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం పెరుగు తినకుండా ఉండడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. ఏ సందర్భాలలో పెరుగు తినకుండా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
పెరుగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం పెరుగు తినకుండా ఉండడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. ఏ సందర్భాలలో పెరుగు తినకుండా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
పెరుగు అధికంగా తీసుకోవడం వల్ల 5 ఆనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపులో గ్యాస్, ఉబ్బరం, చర్మంపై దద్దుర్లు, దద్దుర్లు, దురద, కడుపు నొప్పి, వికారం, సంభవించవచ్చు. పెరుగులో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరగవచ్చు.
వేసవిలో పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. పెరుగు తయారుచేసేటప్పుడు వీలైతే తాజా పాలను వాడితే పుల్లగా మారదు. పాలు కొద్దిగా చల్లబడిన తర్వాత దానికి తోడు వేయాలి. పెరుగు గట్టిపడటానికి పాల ఉష్ణోగ్రత సరిగ్గా ఉండాలని, తోడును చాలా చల్లగా ఉన్న పాలతో కలపాలి.
చలికాలంలో పెరుగు హానికరమని నమ్ముతారు. ఇది దగ్గు, గొంతు నొప్పి, జలుబు వస్తుందటారు. ఆయుర్వేద నిపుణులు ప్రకారం.. చలికాలంలో శ్వాస, దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాకుండా మన మూడ్ పై ప్రభావం చూపిస్తాయి. కొన్ని ఆహారాలు శరీరంలో సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి మానసిక స్థితిని మార్చే 7 రుచికరమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.