Crime: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు
ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండ్రోజుల పాటు ఆ శవాలతో పాటే ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
BIG BREAKING: షాకింగ్ న్యూస్.. కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఎమ్మెల్యే!
ఆర్జేడీ ఎమ్మెల్యే, అతడి సోదరులు తనను కిడ్నాప్ చేశారని జేడీయూ నేత ఆరోపించారు. అలాగే తనను కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించారని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Ap: శుభకార్యానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం...స్పాట్ లోనే తల్లి,ఇద్దరు కొడుకులు దుర్మరణం!
హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు వెళ్తున్న కారుని ఒక్కసారిగా లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా(24) మృతి చెందారు.
పెయింటర్ కాదు పాపిష్టోడు.. భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం : సంగారెడ్డిలో దారుణం
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే ఆమె భార్యపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఫసల్వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో యింటింగ్ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాథవన్ అనే వ్యక్తి వివాహితపై కన్నేసి భర్త కళ్లముందే అత్యాచారం చేశాడు.
దారుణం.. అదనపు కట్నం తేవడం లేదని కోడలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ..
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. అదనపు కట్నం తేవడం లేదంటూ అత్తమామలు ఒక మహిళను కొట్టి, ఆమెకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ ఘటన మీరట్ లో చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Sangareddy crime: ఘోరం.. కూతురితో చనువుగా ఉంటున్నాడని తగలబెట్టిన తండ్రి!
సంగారెడ్డి జిల్లా మెగ్యా నాయక్ తండాలో దారుణం చోటుచేసుకుంది. గోపాల్ అనే వ్యక్తి రామచందర్ తండాకు చెందిన దశరథ్ తన కూతురితో చనువుగా ఉంటున్నాడని చంపేశాడు. నిజాంపేట శివారులోని అడవిలోకి తీసుకెళ్లి చంపేసి ఆపై దశరథ్ శవాన్ని తగలపెట్టాడు.
Hyderabad Viral News: ఎంతకు తెగించావ్రా.. రోడ్డు మీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టి..
రోడ్డు మీద వెళ్తున్న ఒంటరిగా వెళ్తున్న ఓ యువతికి ముద్దు పెట్టి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే 100కు డయల్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.