IND VS AUS: విశాఖలో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు!
ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వినోద్పై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి ఈడీ ఈసీఐఆర్ జారీ చేసింది.
వరల్డ్కప్ ఎడిషన్ ముందు వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 9వ స్థానంలో ఉన్న కోహ్లీ ఇప్పుడు నంబర్-3 పొజిషన్కు వచ్చాడు. యువ ఓపెనర్ గిల్ 826పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా.. కోహ్లీ 791 పాయింట్లతో థర్డ్ ప్లేస్, 769 పాయింట్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్కు టీమిండియా రెడీ అయ్యింది. విశాఖ వేదికగా రేపు తొలి టీ20 జరగనుండగా అందరిచూపు తెలుగుకుర్రాడు తిలక్వర్మపైనే పడింది. అటు రింకూ సింగ్ ఎలా ఆడుతాడన్నదానిపై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరల్డ్కప్ ఫైనల్లో ఓటమికి టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడమే కారణమన్నాడు గంభీర్. కోహ్లీ యాంకరింగ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ వేగంగా ఆడకుండా స్లోగా బ్యాటింగ్ చేయడం కొంపముంచిందన్నాడు.
పనౌటి(అన్లక్) అనే ట్యాగ్ను ఫన్నీగా మోదీకి అంటగట్టింది కాంగ్రెస్. వరల్డ్కప్ ఫైనల్ను మోదీ స్టేడియానికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించగా.. మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది. మన కుర్రాళ్లు మ్యాచ్ గెలిచేవారని.. కానీ మోదీ ఓడిపోయేలా చేశారని రాహుల్గాంధీ రాజస్థాన్ సభలో సెటైర్లు వేశారు.
ఆస్ట్రేలియా టీమ్తో తాను ఎక్కువగా కనెక్ట్ అయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ గతంలో చెసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. వన్డే ప్రపంచకప్ను ఆస్ట్రేలియా ఆరోసారి గెలుచుకున్న విషయం తెలిసిందే. తారక్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ను ఓ ఎన్టీఆర్ ఫ్యాన్ షేర్ చేయగా..అది వైరల్గా మారింది.
వరల్డ్కప్ ఫైనల్లో ఇండియాపై ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ చెలరేగిన విషయంతెలిసిందే. దీంతో హెడ్ భార్య, ఏడాది వయసున్న కూతురుపై కొందరు అసభ్యకర కామెంట్స్ చేశారు. అటు మ్యాక్స్వెల్ భార్యను సైతం ట్రోల్ చేశారు. దీంతో ఇన్స్టా వేదికగా మ్యాక్సీ భార్య వినీ ట్రోలర్స్పై రివర్స్ అటాక్కు దిగారు.
ప్రపంచకప్ ఫైనల్ లో ఓటమికి కారణాలు చాలా ఉండవచ్చు. కానీ నాకౌట్ లలో ఓడిపోవడంలో మనం సౌతాఫ్రికాకు ఏమాత్రం తీసిపోము. 2014 నుంచి ఇప్పటివరకూ ప్రతి సంవత్సరం ప్రతి టోర్నీలోనూ నాకౌట్ దశలో టీమిండియా ఓడిపోతూనే ఉంది. ఇప్పటికైనా నాకౌట్ టెన్షన్ నుంచి బయటపడకపోతే అంతే సంగతులు.