ఇదేందయ్యా ఇది.. 4వేల టన్నుల బొగ్గు బంగ్లాదేశ్కు కొట్టుకుపోయిందా?
మేఘాలయలో ఇటీవల 4 వేల టన్నుల బొగ్గు యామమైంది. దీంతో దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్ర మంత్రి ఇచ్చిన వివరణ వింటే అందరూ షాక్ అవుతారు. ప్రస్తుతం ఆయన సమాధానం చర్చనీయాంశమైంది.
/rtv/media/media_files/2025/09/22/singareni-2025-09-22-13-08-28.jpg)
/rtv/media/media_files/2025/07/29/minister-keermen-shilla-2025-07-29-11-20-17.jpg)