CM KCR: కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. భట్టి సీఎం కాడు.. కేసీఆర్ జోస్యం!
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా దాటవు అని అన్నారు సీఎం కేసీఆర్. ఈరోజు మధిరలో పర్యటించిన కేసీఆర్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాడు అని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.