Latest News In Telugu Assam: అస్సాంలో ఆధార్ కార్డుల జారీకి కొత్త రూల్ ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టింది. ఎన్ఆర్సీ ఫామ్ జత చేస్తే కానీ ఆధార్ కార్డ్ ఇష్యూ చేయమని చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. By Manogna alamuru 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn