అనాథ ఆశ్రమంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు..పాల్గొన్న పవన్ కల్యాణ్ సతీమణి అనా కొనిదెల..!!
రేపు (డిసెంబర్ 25)క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోం ఫర్ ద చిల్ట్రన్ లో చిన్నారులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.