Chinta Mohan: చంద్రబాబు కుప్పం అభివృద్ధి ఇంకెప్పుడూ.. చింతామోహన్ ఆసక్తిర వ్యాఖ్యలు!
ఏపీకి మరోసారి చంద్రబాబు సీఎం కావడం తనకు సంతోషంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. కానీ కుప్పం అభివృద్ధికి నోచుకోవట్లేదని, ఇకనైనా దృష్టిపెట్టాలని సూచించారు.