Bandi Sanjay: బండి సంజయ్పై కేసు నమోదు.. ఎందుకంటే
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లిం దాడిలో గాయపడ్డ బాధిత మహిళను పరామర్శించేందుకు ఆయన చెంగిచెర్ల వెళ్లారు. పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ బండి సంజయ్ వెళ్లారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.