Sigachi Company: పాశమైలారం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ప్రమాదంపై సిగాచీ పరిశ్రమ ప్రకటన విడుదల చేసింది. సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదం విషయంలో మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడానికి యజమాన్యం అంగీకరించింది.పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు పేర్కొంది.