Andhra Pradesh: ఆ ఇద్దరిలో ఆత్రం ఎక్కువైంది.. సజ్జల షాకింగ్ కామెంట్..
పవన్, చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ అర్జంట్గా అధికారంలోకి రావాలనే ఆత్రంలో ఉన్నారని విమర్శించారు. వీరి మైత్రి ఎంతకాలం ఉంటుందో వీరికే క్లారిటీ లేదని విమర్శించారు.