Vijayawada: బాబును చూడాలంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. చంద్రబాబు ఏం చేశారంటే!
కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబును కలిసేందుకు ఓ మహళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. అది గమనించిన బాబు మదనపల్లికి చెందిన నందినిని దగ్గరకు పిలిచి అప్యాయంగా పలకరించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.