BREAKING: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం!
పేద, మధ్య తరగతి ప్రజల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఉచితంగా రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.